ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లోకి చేరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 03:53 PM

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం, ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామానికి చెందిన పలువురు యువ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లోకి చేరారు. మంత్రి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ ని బలోపేతం చేయాలనే ఉద్దేశం తో యువత  పార్టీ లోకి చేరుతున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com