127 మంది జాబితాపై తెలంగాణ డీజీపీ వివరణ ఇవ్వాలని ఒవైసీ అన్నారు. తెలంగాణ పోలీసులకు, ఆధార్ సంస్థకు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్ చేశారు. 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని అయన ప్రశ్నించారు. కార్డెన్ సెర్చ్ లో పోలీసులు ఆధార్ అడగడం మానేయాలి అని అయన అన్నారు. ఆధార్ అడిగే హక్కు పోలీసులకు లేదు అని అన్నారు.