తొలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ లో ఈ రోజు ఉదయం ఆయన విగ్రహానికి తెలంగాణ దళిత సమితి రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి వేణు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఎల్బీనగర్ బీసీ సంఘం నాయకులు పాల్గోన్నారు.