మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260..
పురుషులు 38,76,688
స్త్రీలు 35,65 896.,
ఇతరులు 676..
మొత్తం వార్డుల సంఖ్య 150,
పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1122
టి.ఆర్.ఎస్ 150,
బి.జె.పి 149,
కాంగ్రెస్ 146,
టి.డి.పి 106,
ఎం.ఐ.ఎం 51,
సి.పి.ఐ 17,
సి.పి.ఎం 12,
రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76,
స్వతంత్రులు 415..
ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య 60,
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ల సంఖ్య 30..
మొత్తం పోలింగ్ సిబ్బంది 48,000..
మొత్తం రిటర్నింగ్ అధికారులు 150,
సహాయ రిటర్నింగ్ అధికారులు 150..
సాధారణ పరిశీలకులు 14,
వ్యయ పరిశీలకులు 34..
మైక్రో అబ్జర్వర్ లు 1729,
వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277..
మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683..
పోస్టల్ బ్యాలెట్ల కై అందిన దరఖాస్తులు 2831..
డిసెంబర్ 1న ఉ. 5:30గంటల వరకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి..
ఉ. 6గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావాలి..
ఉ. 6గంటల నుండి 6:15గంటల మధ్య మాక్ పోలింగ్ జరుగుతుంది..
ఉ. 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయడం జరుగుతుంది..
ఉ. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం..
సా. 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది..
కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం..
ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవకాశం..
ప్రతి పోలింగ్ స్టేషన్లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు..
ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు..
మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి.
వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు గా ఉన్నాయి.
921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్ గా ఉన్నాయి.
ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం ల ఏర్పాటు.
కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి.