నేడు మరోసారి అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై సెషన్స్ కోర్టులో విచారణ జరగనుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇదే కేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ మూడు బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు మరోసారి విచారించనుంది.