అయోధ్య రామ మందిర నిర్మాణ జన జాగరణ నిధి సేకరణ, రామునికి డబ్బులు ఇవ్వొద్దని టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వాఖ్యలను కండిస్తూ ఎల్బీ నగర్ లో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.