మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి బుధవారం కండ్లకోయ సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్ డే సందర్బంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, మెడికల్ క్యాంపు, ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలలో సిఎంఆర్ సెక్రటరీ గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డా. ప్రీతి రెడ్డి, కళాశాల యాజమాన్యం, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.