తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వందలాది మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, సీహెచ్ మల్లారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.