మంచిర్యాల: బెల్లంపల్లి రీజియన్ పరిధి కోల్ బెల్ట్ లో ప్రారంభ మైన సింగరేణి సమ్మె. శ్రీరాం పూర్ ఎస్ ఆర్ పి 3,3ఏ గని గేటు ముందు కార్మిక సంఘాల నిరసన. బొగ్గు బ్లాక్ ల వేలం ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. నేడు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మూడు రోజులపాటు నిరవధిక సమ్మెను ప్రకటించిన పలు కార్మిక సంఘాలు