ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి ధర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 01:34 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శనివారం పత్తి ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 9, 800 జెండా పాత పలికింది. నిన్న ఈ రోజు పత్తి ధర స్థిరంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మార్కెట్ యార్డులో శనివారం వారాంతపు సెలవు కావడంతో క్రయవిక్రయాలు జరగలేదు. మార్కెట్ కు వచ్చే రైతులు కమీషన్ దారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com