ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'క్రమబద్ధత' విభాగంలో 'మిషన్ భగీరథ' మొదటి స్థానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 09:59 AM

ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'క్రమబద్ధత' (Regularity) విభాగంలో 'మిషన్ భగీరథ' మొదటి స్థానంలో నిలిచింది. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులతో కూడిన మిషన్ భగీరథ బృందం, గాంధీ జయంతి 'స్వచ్ఛ భారత్ దివస్' వేడుకల సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నుండి ఈ అవార్డును అందుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com