ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 04:42 PM

మహాత్మా గాంధీ వర్ధంతి సంధర్బంగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూరు మునిసిపాలిటీ కేంద్రంలో సోమవారం నాడు జాతీయ నేతల విగ్రహాల కూడలిలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మహాత్మా గాంధీ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సాదిక్, రాష్ట్ర సేవదల్ కార్యదర్శి సంజీవ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు వెంకట్ నారాయణ, పోచయ్య , జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com