ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 04:52 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం పిట్లం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు,మోసపూరిత అంశాలపై గ్రామ ప్రజలకు హెడ్ కానిస్టేబుల్ సాయి గౌడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది ఓంకార్, కాషా గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com