ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గట్టు: క్వారీని పంట పొలాలకు దూరంగా తరలించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:18 PM

గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామ శివారులో ఉన్న క్వారీని పంట పొలాలకు దూరంగా తరలించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు శుక్రవారం డిమాండ్ చేశారు.
సల్కాపురం గ్రామానికి చెందిన క్వారీ బ్లాస్టింగ్ కారణంగా గాయపడ్డ రైతులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పంట పొలాల సమీపంలో బ్లాస్టింగ్ జరపడం వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com