ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:19 PM

పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 36. 8 డిగ్రీలుగా నమోదయింది.
జోగులాంబ గద్వాల జిల్లా అల్వాలపాడులో 33. 2 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రలో 29. 9 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోస్గిలో 29. 8 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 29. 4 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com