ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి సతీమణి కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 08:43 AM

భద్రాద్రికొత్తగూడెం: మాజీ మంత్రి, దివంగత కోనేరు నాగేశ్వరరావు ధర్మ పత్నీ శ్రీమతి ధనలక్ష్మీ (70) కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున వారి స్వగృహం లో శ్రీనగర్ కాలనీ -1 లైన్ కొత్తగూడెం లో మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం కోనేరు నాగేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ధనలక్ష్మీ మృతిపట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సంతాపం తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa