ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత మహిళలపై బీజేపీ ఎమ్మెల్యే దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 09:18 AM

రాంచీ: దళిత మహిళలను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దళిత మహిళలను ఎమ్మెల్యే కొడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. దీంతో ఎమ్మెల్యే రాజ్‌కుమార్ సహా మరో ఇద్దరు బీజేపీ నేతలపై ఐపీసీ 323, 504 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa