ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుగు పయనమైన మహా రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 08:32 AM

ముంబై: గత మంగళవారం ప్రారంభమైన మహా రైతుల ర్యాలీ ఇవాళ్టితో ముగిసింది. నాసిక్ నుంచి ముంబైకి పాదయాత్ర ద్వారా చేరుకొని నగరంలోని ఆజాద్ మైదాన్‌లో తమ నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లకు సీఎం ఫడ్నవిస్ అంగీకారం తెలిపారు. వాళ్ల డిమాండ్లన్నింటినీ తమ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఫడ్నవిస్ చెప్పారు. రైతుల సంఘంతో చర్చలు జరిపిన అనంతరం వాళ్ల డిమాండ్లకు సీఎం ఓకే చెప్పడంతో రైతులంతా తమ ప్రాంతాలకు వెళ్లడానికి పయనమయ్యారు. పలు రైళ్లలో నాసిక్‌కు రైతులు తిరుగు పయనమయ్యారు. ఎంఎస్‌ఆర్టీసీ మహా రైతుల కోసం ప్రత్యేకంగా 15 బస్సులను నాసిక్‌కు వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa