హైదరాబాద్ : ప్రజాధనంతో మొక్కులు తీర్చుకుంటారా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే ఆరుణ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మొక్కులు తీర్చుకుంటే విమర్శలు చేస్తారా ఇదేం విడ్యూరం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంపై అరుణ స్పందించారు. సీఎం కేసీర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాధనంతో మొక్కులు తీర్చుకొంటూ విపక్షాలపై విమర్శలా అని ఎద్దేవా చేశారు.