ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బురదలో దిగబడిన కలెక్టర్ ప్రయాణిస్తున్న జీపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 03:15 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, డీఎఫ్‌వో రవికిరణ్ ప్రయాణిస్తున్న జీపు బురదలో దిగబడిపోయింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కాటారం మండలంలోని ప్రతాపగిరి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సమయంలో జీపు బురదలో దిగబడిపోవడంతో ఫారెస్టు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి కలెక్టర్, డీఎఫ్‌వోను సురక్షితంగా జీపులో నుంచి బయటకు తీశారు. అనంతరం జీపును బురదలో నుంచి బయటకు నెట్టారు ఫారెస్ట్ సిబ్బంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com