ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సులో శాసనసభ స్పీకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 03:41 PM

శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి జిల్లా కేంద్రం నుంచి కొండాపూర్ గ్రామానికి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన స్పీకర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీని కాపాడేందుకు నెలకు ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తానని స్పీకర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇవాళ బస్సులో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com