ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతం పేరుతో ఓట్లు కోరుతున్నట్లుగా వెలసిన కాంగ్రెస్‌ పోస్టర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:16 PM

సూరత్‌ : గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా సూరత్‌లో మతం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు కోరుతున్నట్లు ఉన్న పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లకు తమకూ ఎలాంటి సంబంధం లేదని, మతం పేరిట తాము ఓట్లను కోరబోమని సీనియర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ అన్నారు. కాగా, ఈ విషయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకువెళతామని బిజెపి పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com