మేడ్చల్: కుత్బుల్లాపూర్లో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. కుత్బుల్లాపూర్లో హమారా బస్తీ - హమారా షహర్ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానికుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో
ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.