జగిత్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మల్లపల్లి ఆనంద్ దుబాయ్ లో రోడ్డు ప్రమాదం లో మృతి చెందినడు. ఈ రోజు మృతుని శవ పేటిక రాగ జగిత్యాల తెరాస నియోజక వర్గ బాధ్యులు సంజయ్ కుమార్ గారు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సర్పంచ్ గడ్డం జామున హనుమాన్ రెడ్డి, amc డైరెక్టర్ రమణ రెడ్డి, బుర్ల కిష్టయ్య, లచ్చన్న తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.