ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 01:38 PM

ములుగు జిల్లాలో వాజేడు మండల కేంద్రంలోని జగన్నాథపురం వై జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రతుకు దెరువు కోసం ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com