కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెలుగుదేశం ఆరోపించారు కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంబటి జోగి రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ ఆదేశిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఆదేశిస్తే కరీంనగ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.