ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొరల పాలనకు చరమగీతం పాడాలంటే ఎమ్మెల్సీగా చిన్నా రెడ్డి ని గెలిపించాలి : రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 09:22 AM

వనపర్తి మేజర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో దొర గడీల పాలన కు  చరమగీతం పాడాలంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల శాసన మండలి అభ్యర్థి  మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి గెలిపిస్తే తప్ప దొరల పాలనకు చరమగీతం పడవచ్చని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వనపర్తి సభలో ఆయన అన్నారు ఏడు సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డుపై పడ్డారని  తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల బలిదానం సోనియాగాంధీ ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. కొండనాలుకకు మందు పెడితే ఉన్న నాలిక ఉడిందన్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుల బాధలు ఉన్న అక్కడ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారని,


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం  అప్పుల్లో ముంచిందని అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులకు కు కు ఉద్యోగాలు వేశారని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేయలేదని, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఏదైనా ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రం ఉద్యోగాలు ఇస్తానంటాడు, ఆ తర్వాత ఉద్యోగాలు లేవని మాట మారుస్తాడు, ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు నమ్మి రైతు బంధువు పథకంతో, రైతులకు వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో రైతు రుణమాఫీ వడ్డీ కింద బ్యాంకర్లు కట్టించుకుంటున్నారనీ ,ఆయన అన్నారు.


ఎమ్మెల్సీ శాసన మండలి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే హైదరాబాదులోని ప్రగతి భవనం ముందు రైతుల కోస నిరుద్యోగ ఉద్యోగాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు సంపత్ కుమార్ అచ్చంపేట శాసనసభ్యులు శ్రీ కృష్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తానని వారికి కుడి భుజం ఎడమభుజం వలే పనిచేస్తామని వారన్నారు, అనంతరం మల్లు రవి మాట్లాడుతూ అచ్చంపేట నుంచి పాదయాత్ర చేపట్టిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్రలో , జనాన్ని చూస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ప్రజలను చూసినట్లు ఉందని మల్లు రవి అన్నారు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వారన్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యులు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ *హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిజాయితీపరుడు మచ్చలేని నాయకుడు డాక్టర్ చిన్నారెడ్డి గారు అలాంటి వ్యక్తిని మంచి నాయకుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన చిన్నా రెడ్డి గారిని రాజకీయంలో 30 సంవత్సరాల అనుభవం గల చిన్నారెడ్డి గారిని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సేవ కు అంకితమైన ప్రజానాయకుడు ప్రజల మనిషి ప్రజల కొరకు ప్రశ్నించే మనిషి  అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు


 


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ.............కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల తరఫున ప్రజల కొరకు ప్రజల గొంతుగా వినిపించాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని అన్నారు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే రైతులకు న్యాయం జరగాలంటే ప్రజల సమస్యలు తీరాలంటే నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్లను నాగవరం వేదిక ద్వారా ఓటర్లను కోరారు కెసిఆర్ గారు ఎన్నికల ముందు ఓటర్లకు మాయమాటలు చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ గారికి తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రుల ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలోవనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యులు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మాజీ ఎంపీ మల్లు రవి గారు ఏఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్ గారు ఆదిత్య రెడ్డి గారు జిఎంఆర్ ఆర్ గారు వనపర్తి జిల్లా 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com