ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిషేధం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 11:28 AM
తెలంగాణ ఆర్టీసీలో అమలులో ఉన్న సమ్మెల నిషేధాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com