మహాబుబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అబ్రాహం అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రూబెన్ అనారోగ్యంతో బాధపడుతున్నడు అని తెలుసుకొని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాధాకృష్ణారెడ్డి, టీపీసీసీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ ఓబీసీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి అంజాద్ అలీ, టీపీసీసీ ఫిషేర్మెన్ కార్యదర్శి మహేష్, చిన్నచింతకుంట కో. ఆప్షన్ మహమూద్, మహాబుబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురేష్, చిన్నచింతకుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, చిన్నచింతకుంట మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఖాజామైనుద్దీన్, ధనుంజయ, గూడూరు శేఖర్, ఆత్మలింగం, వలి, కమలాకర్, ప్రతాప్, శేఖర్, రవి, రషీద్, ఫయాజ్, రఘు, శివ, చందు, భాను, రవి, వీరయ్య, మదనాపురం నాయకులు రామచంద్రయ్య, కావలి అశోక్ కుమార్, ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు.