ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:49 AM

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఈనెల 19 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఓటరు జాబితాను సంబందిత పోలింగ్ కేంద్రాలు తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com